Chief Minister’s of 5 States Kerala, Pinarayi Vijayan, Mamata Banerjee, Kumaraswamy,Chandrababu Naidu,Delhi,Vizagvision…ముఖ్యమంత్రి చంద్రబాబు డిల్లీ పర్యటనలో భాగంగా ఆంద్ర భవన్ కి చేరుకున్నారు..
బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
ఈరోజు రాత్రికి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ,మమత బెనర్జీ ,చంద్రబాబు నాయుడు ,కలసి డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేస్తున్న దీక్ష కు సంఘీభావం తెలపనున్నారు
డిల్లీ ఆంద్ర భవన్ లో సమావేశమైన నలుగురు ముఖ్యమంత్రులు
కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ,మమత బెనర్జీ, కుమారస్వామి, చంద్రబాబు నాయుడు
నలుగురు ముఖ్యమంత్రులు కలసి మరీకాసేపట్లో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేస్తున్న దీక్ష కు సంఘీభావం తెలపనున్నారు
నలుగురు ముఖ్యమంత్రులు కలసి మరీకాసేపట్లో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేస్తున్న దీక్ష కు సంఘీభావం తెలపనున్నారు