ముగిసిన వృషభ రాజముల బల ప్రదర్శన
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ముగిసిన జాతీయ స్థాయి ఒంగోలు జాతిఎడ్లు, పోటెల్ల బలప్రదర్శన…
8 రోజులు పాటు జరిగిన వివిధ విభాగాల బల ప్రదర్శనలో గెలుపొందిన రైతులకు బహుమతులు అందజేత…
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్,డొక్కా మాణిక్యవారప్రసాద్,గొట్టిపాటి సత్యవాణి,జి.ఎస్.కె.గ్రూప్ అధినేత గుత్తా సుమన్ కుమార్…