ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
తొలుత వివిధ ప్రాంతాలనుండి వచ్చిన డప్పు కళాకారులతో కొండపైన ప్రదర్శన..
పాల్గొన్న ఈఓ కొటేశ్వరమ్మ, పోలీస్ కమీషనర్ దంపతులు..
ప్రత్యేక పూజల అనంతరం ఉదయం9 గంటలకు స్వర్ణకావచాలంకరణ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు…
ఉదయం నుండే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు