విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్న గీతం విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎం వి వి ఎస్ మూర్తి గారి పార్థిక దేహం విశాఖ విమానాశ్రయం నుండి మూర్తి గారి స్వగృహానికి రోడ్డు మార్గాన రక్త సంబంధాలు అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ఊరేగింపుగా బయలుదేరారు