విశాఖ దువ్వాడ విజ్ఞాన్ కాలేజీ పైకెక్కిన విద్యార్ధులు. దూకుతామని కొందరి హెచ్చరికలు. అటెండెన్సు పేరిట కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు. టెన్షన్….దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల విధ్యార్ఢులు ఆందోళన… కళాశాల గేట్లు మూసివేసిన విధ్యార్దులు…..
హాజరు చాలలేదని విద్యార్దులను వెదిస్తున్నారని ఆవేదన….
231 మంది విద్యార్ధులను ఈ సంవత్సరం పరిక్షలకు హాజరుకాకుండా యాజమాన్యం కావాలని చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ.