పోలవరంలో అద్భుత ఘట్టం ఆవిష్కారం కానుంది. బుధవారం ఉదయం పోలవరం గ్యాలరీ వాక్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. స్పిల్ వే పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. కుటుంబసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన భారీ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించరు…