అసెంబ్లీ మీడియా పాయింట్:
జగన్ విశాఖ నగరం లో పాదయాత్ర చేస్తున్నారు. వారికి మ్యానిపిలేషన్ అనేది వెన్నతో పెట్టిన విద్య.
అతని పాదయాత్ర కు జన స్పందన లేదు.
సభలో అత్యధికులు ఉన్నారు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
విశాఖ లో హుదూదు అనేది తన తల్లి ఓడిపోయినందుకే ఏర్పడింది అని చెప్పారు.
టీడీపీ పై అనేక ఆరోపణలు చేయడానికి పాదయాత్రను వేదికగా చేసుకున్నారు.
టీడీపీ ఎన్నో ప్రజా ఉపయోగ పనులు చేస్తున్నది. విశాఖ కు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
జగన్ పాద యాత్ర ఒక పెద్ద ప్లాప్ షో,
విశాఖ పట్నం లో దొంగలు పాద యాత్ర చేస్తున్నారు.
కంచరపాలెం లో పాద యాత్ర చేస్తూ అన్ని అబద్దాలు చెపుతున్నారు.
అర్బన్ జుల్లాలోనే హుదూదు భాదితులకు నిర్మాణం చేసాం.
విశాఖ పట్నం స్థానం తన తల్లి కి దక్కలేదు అని వైజాగ్ పై అక్కసు వెళ్ల గక్కుతున్నాడు.
ఒక్క విశాఖ పట్నం లోనే ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నాయి.
2019 కల్లా టీడీపీ అనుకున్నవి సాధిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిర్మాణం చేయనుంది.
ఒక్క విజయ సాయి రెడ్డి రాజ్య సభ సభ్యుడు గా కేవలం గేటు పాస్ గా వేసుకుంటున్నారు.
2019 లో కూడా వైసీపీ కి ఒక్క సీటు కూడా వైజాగ్ లో రాకుండా చేస్తాం.