విజయవాడ కృష్ణా నదీతీరంలో సీతమ్మ పాదాలు దగ్గర ఉన్న శనీశ్వరాలయం లో ప్రత్యేక పూజలు..
శ్రావణ మాసంలో మొదలు శనీశ్వరుడు నీలిరంగు వస్త్రాలు దరించి అర్ద మండల దీక్షలు ఈ రోజు ముగియడంతో వైభవంగా స్వామివారి ప్రత్యేక పూజలు.
శనీశ్వరుడు కి వేద పండితుల ఆద్వర్యంలో అభిషేకాలు..
కనకదుర్గమ్మ గుడి ఈఓ కోటేశ్వరమ్మ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
శనీశ్వర స్వామి వారి కి కళ్యాణం వైభవంగా నిర్వహించారు
దుర్గ గుడి ఈఓ కోటేశ్వరమ్మ దంపతులు స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి ని పెండ్లి కోడుకు గా అలంకరిం