భారత ఉపరాష్ట్రపతి ముత్తవరపు వెంకయ్యనాయుడు బాపులపాడు మండలం ఎస్.ఎన్. పాలెం లో పర్యటన
ప్రక్రుతి వ్యవసాయాన్ని చేస్తున్న రైతులతో మాట్లాడారు.
వెంకయ్య నాయుడు కామెంట్స్..
ప్రకృతి సహకరించటలో ప్రేమించటం,సావాసం చేయాలి…
భారతదేశ చరిత్రలో రైతు శుభాష్ పాలేకర్ పద్మశ్రీ అవార్డు సిఫార్సు చేశా
భారతీ సంస్కృతి తో వ్యవసాయం కీలకం..ధ్యానం ఇంటికి వస్తే పండుగ
రైతు ఇంట పంట అడుగూపెడితే అ ఊరంతా పండుగే…
భారతీయ జీవన విధానం పెద్దలు రంగరించి ….
వ్యవసాయం అంటే పంటసాగుచేయటం కాదు.. ప్రకృతితో కలిసి సహవాసం చేయటం..
అమ్మ తర్వాత అంతప్రేమ ఉండేది ఒక్క రైతుకే ఉంది
వ్యవసాయం లాభసాటి పద్దతులు కనుక్కోవాలి…
రాబోయే ఫ్యాషన్ వ్యవసాయం మారాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం దృష్టి సారించాయి.
అందరి కన్నా పెద్ద శాస్త్రవేత్త రైతు…
వ్యవసాయం ఏలొ కాపాడుకోవాలో మార్గాలు అన్వేషించాలి.
పాలేకర్ చూపించిన వ్యవసాయం పద్దతి బాగుంది. దిని ఫలితం నీరు,విద్యుత్తు ఖర్చు తగ్గించుకోవచ్చు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పురుగు మందుల వినియోగం తగ్గించుకోవచ్చు. 2. శాతం భూమి నుంచి పోషకాలు లభిస్తే 98 శాతం గాలి ,సూర్యరశ్మి లభిస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి పెట్టాలని కోరుతున్నా.. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అ మార్గాన పయనించటం శుభాసూచికం.
ఏపిలో రైతు ద్వారా రైతు ప్రకృతి చేయించటాన్ని అధికారులను అభినందిస్తున్నా…
జీవన విధానంలో
రావటంతో ప్రకృతి ,సేంద్రియ వ్యవసాయం, ఉత్పత్తుల పై అదరణ పెరుగుతుంది.