ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు
ఎగువ నుండి ప్రకాశం బ్యారేజి కి 50వేల క్యూసెక్కులు నీరు
60 గేట్లను ఎత్తి ,45 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల.
బ్యారేజీ కి వరద నీరు పెరగడంతో , అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్
బ్యారేజికి వరద ఉదృతి పై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశం..
గత 3రోజులుగా వర్షాలు బాగా పడుతున్నాయి…
అయినా ఇంకా 14%లోటు వర్షపాతం ఉంది.
8జిల్లాలలో వర్షపాతం లోటు ఉంది.
ప్రతిఏటా జులైలో వర్షాలు తగ్గడం,ఆగస్టులో మళ్లీ పెరగడం చూస్తున్నాం
ప్రజలకు నీటి భద్రత ఇవ్వాలి.
ఉపరితల జలాలు,భూగర్భజలాలు సద్వినియోగం చేసుకోవాలి.
సమర్ధ నీటి నిర్వహణ ద్వారా నీటి కొరత అధిగమించాలి.
రిజర్వాయర్లకు 40% నీటి చేరిక ఉంది.
శ్రీశైలంకు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది.
నాగార్జున సాగర్,శ్రీశైలం జలాశయాలకు ఇంకా 210టిఎంసిలు రావాలి
చిన్ననీటిపారుదలకు 23%మాత్రమే నీటి చేరిక ఉంది
వంశధార రెండవ దశ పనులు వేగంగా జరుగుతున్నాయి.
హీరమండలం రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేశారు.
హీర మండలంలో 5టిఎంసీలు పెడతాం.
భూసేకరణ,ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తిచేశారు.
పరిశ్రమించక పోతే ఏ ప్రాజెక్టు పూర్తికాదు.
రైతుల్లో నిరాశా నిస్పృహలు పోగొట్టగలిగాం.
ఇచ్ఛాపురం వరకు నీళ్లు తీసుకెళ్లాలి.
శ్రీకాకుళంలో వలసలు లేకుండా చేయాలి.
వ్యవసాయం పురోగతితో వలసలు అదృశ్యం.
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఖరీఫ్ లో నీటిలభ్యత పెంచాం.
ముందస్తు రబీకి రైతులను ప్రోత్సహించాలి
సముద్రంలోకి పోయే నీటిని తగ్గించగలిగాం.
150ఏళ్లలో జూన్ లో నీళ్లివ్వడం కృష్ణాడెల్టాలో చరిత్ర.
వర్షాభావం ఉన్నా రిజర్వాయర్లలోకి నీళ్లు చేరడం మన అదృష్టం.
రాయలసీమలో వర్షాలు లేవు,అయినా రిజర్వాయర్ల నుంచి నీళ్లు ఇవ్వగలిగాం
మైనర్ ఇరిగేషన్ నీటిచేరిక 204టిఎంసిలకు 23% మాత్రమే వచ్చాయి.
అన్ని చెరువులు,సెలయేళ్ల పనులు ముమ్మరం చేయాలి.
నరేగాలో 20కోట్ల పనిదినాలకు 15కోట్లు పూర్తిచేశాం.
రూ.4వేల కోట్లు నరేగా నిధులు వినియోగించుకున్నాం.
ఈ వారంలో వేజ్ ఎక్స్ పెండిచర్ రూ.150కోట్లు చేశాం.
ప్రతివారం ఇలాగే చేస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోగలం.
ఉద్యానపంటల సాగు కోటి ఎకరాలకు చేరాలి
హార్టీకల్చర్ రాబడి మరింతగా పెరగాలి.బిందు,తుంపర్ల సేద్యాన్ని భారీఎత్తున ప్రోత్సహించాలి.
పాడి పరిశ్రమ,పండ్లతోటల సాగు ద్వారా ఆదాయం మరింత పెరగాలి
హవుసింగ్ పనులు ముమ్మరం చేయాలి.
అక్టోబర్ కు 3లక్షలు,జనవరికి మరో 3లక్షల ఇళ్లు పూర్తిచేయాలి.
అన్నివనరులు సమర్ధంగా వినియోగించుకోవాలి.
ప్రపంచంలో మన రాష్ట్రం అగ్రగామి కావాలి.