Railways has set up a Train Trip for Railway Zone in Visakhapatnam,Vizagvision..ిశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వేంటనే ఏర్పాటు చేయాలని కోరుతు రైల్వేజోన్ సాధన సమితి రైలు యాత్ర చేపట్టింది. ఈ రోజు విశాఖపట్నం స్టేషన్ నుంచి అరుకు వరకు ఈ యత్రా జరుగుతుంది. విశాఖ రైల్వే జోన్ దశాబ్ధాల కాలం నుంచి ఉత్తరాంద్ర ప్రజలు పోటరం చేస్తున్నారని తము అధికారంలో రాగానే జోన్ ప్రకటిస్తామని చేప్పి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందిని సాధన సమితి నాయకులు మండిపడ్డరు. ఈ పార్లమెంట్ సమావేశంలో రైల్వే జోన్ ను అమలు చేయాలని లేనిపక్షంలో ఉత్తరాంధ్రలో ఏ రైల్ కాలపోలను పూర్తిగా స్తంభింప చేసి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.