తూర్పు గోదావరి జిల్లా పడవ ప్రమాద స్థలానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అమలాపురం పార్లమెంటు సభ్యులు రవీంద్ర….
జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్ర ,యస్ పి విశాల్ గున్ని తో కలసి పడవ ప్రమాదం సురక్షితంగా బయటపడిన వారిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి..
గల్లంతు అయిన వారంతా విద్యార్థులు గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం
గోదావరి వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో ఒకపక్క చికటి పడటం గాలింపుకి అంతరాయం
మళ్ళీ రేపు ఉదయం గాలింపు చర్యలు కోనసాగిస్తాం… ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప
ఇప్పటికే గాలింపు చర్యలు లో యన్ డి అర్ యప్ , యస్ డి అర్ యఫ్ దళాలు ఉన్నాయి రేపు ఉదయం విశాఖపట్నం నుండి నావిక దళం నుండి కూడా రానున్నారు వారు కూడా గాలింపు చర్యలు పాల్గొంటారు… ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప