Janasena Porata Yatra Pavan Kalyan to start Bus Yatra from Ichapuram,Visakhapatnam,Vizag Vision..25 నుంచి 40 రిజుల పాటు ఉద్యమ కార్యాచరణ జనసేన పవన్ విశాఖలో ప్రకటించారు.రాష్ట్ర విభజనతో నష్ట పోయిన రాష్టానికి నికి న్యాయం చేయాలని కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు యాత్రను చేపడుతున్నట్టు విశాఖలో పవన్ ప్రకటించారు. ఉత్తరాంధ్రలో 17 రోజుల పాటు కొనసాతున్నట్లు పవన్ తెలిపారు. 45 రోజుల యాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన జన సేనాని పవన్ కల్యాణ్.
175 నియోజకవర్గాల్లోబయాత్ర. ప్రతి జిల్లాయాత్ర తర్వాత లక్ష మందితో నిరసన కవాతులు.
అమర వీరులకు నివాళులు, గంగ పూజ అనంతరం యాత్ర
విశాఖలోనే రెండు రోజులు కార్యకర్తలు, నియోజక వర్గ నేతలతో సమావేశం. లాజిస్టిక్స్ సమస్యలు పరిష్కరించటాని యాత్రను 20 నుంచీ ప్రారంభిస్తాను – పవన్ కల్యాణ్
ఇది ప్రజాయాత్ర. రోడ్ షోలు, పాదయాత్రలు, అన్నీ ఉంటాయి. ఇది కేవలం బస్సు యాత్ర కాదు. రాజకీయ జవాబుదారీతనంమీద ప్రజల్లో అవగాహన పెంచటమే మా పార్టీ లక్ష్యం
కర్నాటకలో బీజేపీ ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందే నాకు చెప్పారు. అన్ని పార్టీలూ హార్సు ట్రేడింగ్ చేస్తుంటే బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేకుండా పోయింది