Neeru Pragathi Public Meeting By AP CM at Srikakulam,Vizagvision.. ఇక్కడ 335 ఎకరాల్లో ఉన్న 87 గ్రామాలు , 89 habitations, కొన్ని 100 లు km నీటి ఎద్దడి తీరటానికి 13,700 ఎకరాలు వ్యవసాయ భూమికి నీరందించటం ద్వారా ఉపయోగ పడే రంగసాగరం ప్రాజెక్ట్ పూర్తిచేసే పని టీడీపి తీసుకుంటుందని అన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్న కాటన్ దొర ఈ రాష్ట్ర ప్రజల పేదరికం కరువు చూసిన తర్వాత రాష్ట్రంలో 1845,46,లో ఆలోచన 1947 లో తనకుటుంభం కష్టాల్లో ఉన్న ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాన పనులు ప్రారంభించి, అనేక ప్రాజెక్టులు నిర్మించిన మహానుభావుజాయన 14,80,000 ఎకరాలు ఉంది. 9,00,000 వ్యవసాయ భూమి ఉంది. ప్రతీ ఎకరాకు నీరిచే బాధ్యత తీసుకుంటానన్నారు. వంశధార 58.2 టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం వచ్చింది. 36 టీఎంసీ ల నీరు వాడుకుంటే సస్యశ్యామలం అవుతుందని అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్, సర్దార్ గౌతులచ్చన్న పెరు పెట్టి జాతికి అంకితం చేశామన్నారు. మడ్డువలస ప్రాజెక్ట్ పూర్తి చేసామన్నారు. జూన్ కల్లా పోలవరం అంతర్గత డ్రైన్ పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో నదుల అనుసంధానం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. హిరమండలం నుంచి ఇచ్చాపురం వరకు 4,100 కోట్లు జిల్లాకు అవసరం. ఎంతయినా పరవాలేదు. పూర్తిగా ఖర్చుచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నా కష్టార్జితం అభివృద్ధి చెందిన హైద్రాబాద్ నుంచి వచ్చి కష్టకాలంలో ఉన్న రాష్ట్రాన్ని రాత్రింబవళ్లు పనిచేసి అందరూ ఆనందంగా వుండాలని అనునిత్యం పనిచేసి. అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపించమన్నారు. మిగులు కరెంట్ సాధించి విద్యుత్ చార్జీలు పెంచకుండా నాణ్యత తో కూడిన విద్యుత్ నందించా మని అన్నారు. ఆడ బిడ్డల ఆత్మగౌరవం పేరిట 27 శాతం ఉన్న మరుగుదొడ్లు 100 శాతం పూర్తి చేసాం, అందుకు కృషి చేసిన జిల్లా యంత్రంగం ను అభినందించారు. అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్, స్కూల్ ,అంగన్వాడీ, పంచాయతీ బిల్డింగ్ ల నిర్మాణం తో పాటు చెరువుల్లో సింక్ ను తీసి గ్రౌండ్ వాటర్ పెంచుతున్నాం. అన్ని గ్రామాల్లో led బుల్బ్ లు పెడుతున్నాం . 100 కి నూరు శాతం led bulb లు ఉన్న రాష్ట్రం గా నర్సీగుటస్మ్. 5000 జనాభా ఉన్న గ్రామనికి underground డ్రైనేజీ వేస్తానన్నారు. అన్ని ఇళ్లకు త్రాగు నీరు కుళాయిలిస్తామన్నారు. కంపోస్ట్ ఎరువు తయారీకి కృషిచేస్తానని అంబరు. 130 కూలి ఉన్న పేదవానికి 190 రూ. కూలి పెంచాం. వ్యవసాయంలో వినూత్న పద్ధతులు ప్రవేశపెట్టాం. నీరు ప్రగతి పథకం ద్వారా 12,800 cr. ఖర్చు చేసాం. 24000 cr. రైతు రుణ విముక్తి చేసిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం ఆన్నారు. నెస్ మానసిక పుత్రిక డ్వాక్రా సంగంలో ఒకరికి 10 వేలు రూ. చొపున్న 10 వేల కోట్లు ఇచ్చానన్నారు. కిట్టలపాడు లో గ్రామసభలో ప్రభుత్వ పథకాలన్నీ పైసా లంచం తీసుకోకుండా అందుతున్నాయని ,వారిద్వారా తెలుసుకున్నానన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో పెద్దకొడుకుగా 50 లక్షల పించనులిస్తున్నాను. చనిపోతే 5 లక్షల భరోసా ఇచ్చామని దాని అమలు వల్ల బాధితుల ముఖాల్లో ఆనందాన్నిచూస్తున్నామని అన్నారు. పెళ్లి కానుక ద్వారా పెళ్లికు పేదవారికి ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. ఆరోగ్యానికి సంబంధించి గర్భిణీ స్త్రీ ,బిడ్డ నిచ్చిన దగ్గర్నుంచి చనిపోయినదాకా పూర్తి వైద్యాన్నందిస్తున్నామని అన్నారు. రక్త హీనత లేకుండా పౌష్టికాహారం పథకం, మహా ప్రస్థానం పేరిట హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తికి జిల్లలో 3000 cr. ఖర్చు చేసాిం, ఇంకా 4,100 cr ఖర్చు పెడతాం. 9 మైనర్ irrig. ప్లాంట్ లకు 49 కోట్లు అవసరం. వాటిని ఏర్పాటు చేస్తాం. 25వేల బోర్ లు ఎం.టి.ఆర్.జలసిరి క్రింద ఇచ్చామన్నారు.ఎవ్వరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చిన ఈరాష్ట్రానికి సంపద సృష్టించాలి అందుకని బి.జె.పి.తో పొత్తు పెట్టుకున్నా. వారు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వారితో పొత్తు వెనక్కు తీసుకున్నాం. రాజకీయాలు అర్థం చేసుకుని తప్పుడు విమర్శలు చేసేవారిని త్రిప్పికొట్టాలని కితాబు పలికారు. ఇక్కడి ప్రజలు అంధించిన సహకారం మరచిపోలేనని, నీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వాని కాపాడుకోవాల్సిన అవసరం మీపై ఉందని ప్రజామోదం ఉన్నవారిని మాత్రమే అభ్యర్థులుగా మీ ముందుకు పంపిస్తామని వారి గెలిపించి రాష్ట్రాన్ని మెరుగాయిన దిశలో అభివృద్ధి పరిచే దిశలో ప్రయత్నం చేయాలని కోరారు.మీకు సమస్య ఉంటే 1100 కు పిలుపివ్వండి. ప్రతీ అధికారి అవినీతి లేని అధికారి గా పనిచెయ్యమని కోరుతున్నా నని అన్నారు. 149 రూ. కె 500 ఛానెల్స్ ఇస్తామన్నారు. ఉచిత ఇంటర్నెట్ ఇస్తామన్నారు. జల సంరక్షనే జన సంరక్షణ అనే సిద్ధాంతం తో ముందుకు పోతున్నామని అన్నారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను త్రిప్పి కొట్టాలని అన్నారు.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 25 MP సీట్లు సాదించిృకేంద్రంలో మళ్ళీ మనమే చక్రం తిప్పుతామని జోస్యం చెప్పారు..