Government Feared on May 18th a Million March Ex MP Harsha Kumar,,Visakhapatnam,Vizag Vision..మే 18న జరుప తలపెట్టిన మిలియన్ మార్చ్ కు ప్రభుత్వం భయపడింది
అందుకే ప్రభుత్వం మిలియన్ మార్చ్ కు అనుమతి నిరాకరించింది
దీని పై హై కోర్ట్ ను ఆశ్రయిస్తాం
కచ్చితంగా మిలియన్ మార్చ్ జరిగి తీరుతాం
రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది
దళితుల పట్ల ప్రభుత్వ వైఖరి మారకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఆత్మాహుతి దాడులకు కూడా వెనుకాడము