2000 kilometers Milestone Crossed by YS Jagan,West Godavari Dist,Vizagvision..2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన శ్రీ వైయస్ జగన్.శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి..
ఏలూరు మండలం వెంకటాపురం వద్ద 2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన శ్రీ వైయస్ జగన్..
2 వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్ ఆవిష్కరించిన శ్రీ వైయస్ జగన్..
కాసేపట్లో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ.