Undertake Renovation of Hz ISHAQ MADANI aulia Darga OLD Town visakhapatnam Vizagvisionవిశాఖపట్నం పాత నగరంలోని హజ్రత్ సయ్యద్ అలీ ఇసాక్ మదానీ ఔలియా దర్గా ఆధునీకరణకు జీవిఎంసి 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. వక్ఫ్ బోర్డు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యుపి కి చెందిన ముస్లిం మత గురువు హజ్రత్ మౌలానా బర్కత్ అహ్మద్ ముజాదిద్ది సజ్జదా, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, ఖాదర్ భాషా, వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఐ హెచ్ ఫరూఖి, జీవీఎంసీ 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు.















