HomeUncategorizedVisakhapatnam Vizagvision: విత్తనబంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరం.- మన దేశీయ విత్తనాలను పరిరక్షించండి- వేసవిలో మనం తినే పండ్ల విత్తనాలతో విత్తన బంతులు చేయండి- అడవులు జీవరాశికి ఊపిరితిత్తులు-ఎల్ టి కల్నల్ నీరజ్ కుమార్, కమాండింగ్ ఆఫీసర్, 13వ బెటాలియన్ ఎన్ సిసి ఆంధ్ర ప్రదేశ్.విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరం అని ఆంధ్ర ప్రదేశ్ ఎన్ సిసి 13వ బెటాలియన్ ఎల్ టి కల్నల్, కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ అన్నారు. ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కులో క్యూరేటర్ జి మంగమ్మ అధ్యక్షతన, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం నేతృత్వంలో మంగళవారం ఉదయం ఎన్ సీసీ క్యాడెట్లతో ఔషధ గుణాలు ఉన్న, పక్షులు గూళ్ళు పెట్టుకునే, పక్షులకు ఇతర జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయించడం జరిగింది అని అన్నారు. పది వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయడం ప్రారంభించిన కాలం లో విత్తన బంతులు తయారు చేసి తమకు అవసరమైన చోట వనాలు పెంచారని ఆయన వివరించారు.క్యూరేటర్ జి మంగమ్మ మాట్లాడుతూ మన దేశీయ విత్తనాలను పరిరక్షించడం ఆనంద దాయకం అన్నారు. విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ప్రతి ఏటా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ తో కలిసి విత్తన బంతులు తయారు చేయడం జరిగుతోందన్నారు. వేసవిలో మనం తినే పండ్ల విత్తనాలతో విత్తన బంతులు చేయండి అని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అడవులు జీవరాశికి ఊపిరితిత్తుల వలే పని చేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ గోపాల నాయుడు, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, పీపుల్స్ పవర్ ఎన్జీవో ప్రతినిధులు, ఎన్ సి సి డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్ట్నెంట్ కల్నల్ స్వర్నిం , సుబేదార్ మేజర్ శ్రీనివాస్, సుబేదార్ సుహాన్ సింగ్, సునీల్ సింగ్ రవీంద్రసింగ్ , అసోసియేట్ ఎన్సిసి అధికారులు కెప్టెన్ అనంత్ భాస్కర్, కెప్టెన్ ఎ. కళ్యాణ్ అశోక్, కెప్టెన్ ఉమానాగేశ్వరి, లెఫ్టినెంట్ బి.సన్యాసిరావు, లెఫ్టినెంట్ సన్యాసి నాయుడు, సన్యాసిరావు, థర్డ్ ఆఫీసర్లు వెంకట్, భాస్కర్, వేదిక ,శేఖర్ , గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి, ఐ కృష్ణ కుమారి, జె రవి తేజ తదితరులు పాల్గొని మాట్లాడారు.
Visakhapatnam Vizagvision: విత్తనబంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరం.- మన దేశీయ విత్తనాలను పరిరక్షించండి- వేసవిలో మనం తినే పండ్ల విత్తనాలతో విత్తన బంతులు చేయండి- అడవులు జీవరాశికి ఊపిరితిత్తులు-ఎల్ టి కల్నల్ నీరజ్ కుమార్, కమాండింగ్ ఆఫీసర్, 13వ బెటాలియన్ ఎన్ సిసి ఆంధ్ర ప్రదేశ్.విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరం అని ఆంధ్ర ప్రదేశ్ ఎన్ సిసి 13వ బెటాలియన్ ఎల్ టి కల్నల్, కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ అన్నారు. ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కులో క్యూరేటర్ జి మంగమ్మ అధ్యక్షతన, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం నేతృత్వంలో మంగళవారం ఉదయం ఎన్ సీసీ క్యాడెట్లతో ఔషధ గుణాలు ఉన్న, పక్షులు గూళ్ళు పెట్టుకునే, పక్షులకు ఇతర జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయించడం జరిగింది అని అన్నారు. పది వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయడం ప్రారంభించిన కాలం లో విత్తన బంతులు తయారు చేసి తమకు అవసరమైన చోట వనాలు పెంచారని ఆయన వివరించారు.క్యూరేటర్ జి మంగమ్మ మాట్లాడుతూ మన దేశీయ విత్తనాలను పరిరక్షించడం ఆనంద దాయకం అన్నారు. విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ప్రతి ఏటా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ తో కలిసి విత్తన బంతులు తయారు చేయడం జరిగుతోందన్నారు. వేసవిలో మనం తినే పండ్ల విత్తనాలతో విత్తన బంతులు చేయండి అని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అడవులు జీవరాశికి ఊపిరితిత్తుల వలే పని చేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ గోపాల నాయుడు, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, పీపుల్స్ పవర్ ఎన్జీవో ప్రతినిధులు, ఎన్ సి సి డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్ట్నెంట్ కల్నల్ స్వర్నిం , సుబేదార్ మేజర్ శ్రీనివాస్, సుబేదార్ సుహాన్ సింగ్, సునీల్ సింగ్ రవీంద్రసింగ్ , అసోసియేట్ ఎన్సిసి అధికారులు కెప్టెన్ అనంత్ భాస్కర్, కెప్టెన్ ఎ. కళ్యాణ్ అశోక్, కెప్టెన్ ఉమానాగేశ్వరి, లెఫ్టినెంట్ బి.సన్యాసిరావు, లెఫ్టినెంట్ సన్యాసి నాయుడు, సన్యాసిరావు, థర్డ్ ఆఫీసర్లు వెంకట్, భాస్కర్, వేదిక ,శేఖర్ , గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి, ఐ కృష్ణ కుమారి, జె రవి తేజ తదితరులు పాల్గొని మాట్లాడారు.