HomeUncategorizedVisakhapatnam Vizagvision : 21న కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు..శంకర మఠం విశాఖ అధ్యక్షులు డాక్టర్ టి.రవిరాజుకంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు ఈ నెల 21న విశాఖలోని శంకరమఠంలో నిర్వహించనున్నట్టు శ్రీకంచి కామకోటి శంకర మఠం అధ్యక్షులు డాక్టర్ టి.రవిరాజు పేర్కొన్నారు. మఠంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్వారకానగర్లోని శంకరమఠంలో 21న, 22న విజయనగరంలోని సన్ స్కూల్ ఆవరణలోనూ, అదే రోజు శ్రీకాకుళంలోని గాయత్రి స్కూల్, గీతాంజలి స్కూల్ ఆవరణలోనూ ఈ ప్రవేశాలుంటాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు యూనివర్శిటీ వీసీ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్తో పాటు అడ్మిషన్ల చైర్మన్ ఆచార్య కె.వెంకటరమణన్, ఫ్యాకల్టీ డాక్టర్ డి. నాగేశ్వరరావు, డీన్, సిబ్బంది రానున్నారన్నారు.
Visakhapatnam Vizagvision : 21న కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు..శంకర మఠం విశాఖ అధ్యక్షులు డాక్టర్ టి.రవిరాజుకంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు ఈ నెల 21న విశాఖలోని శంకరమఠంలో నిర్వహించనున్నట్టు శ్రీకంచి కామకోటి శంకర మఠం అధ్యక్షులు డాక్టర్ టి.రవిరాజు పేర్కొన్నారు. మఠంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్వారకానగర్లోని శంకరమఠంలో 21న, 22న విజయనగరంలోని సన్ స్కూల్ ఆవరణలోనూ, అదే రోజు శ్రీకాకుళంలోని గాయత్రి స్కూల్, గీతాంజలి స్కూల్ ఆవరణలోనూ ఈ ప్రవేశాలుంటాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు యూనివర్శిటీ వీసీ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్తో పాటు అడ్మిషన్ల చైర్మన్ ఆచార్య కె.వెంకటరమణన్, ఫ్యాకల్టీ డాక్టర్ డి. నాగేశ్వరరావు, డీన్, సిబ్బంది రానున్నారన్నారు.