విశాఖ తూర్పు మరియు ఉత్తర నియోజకవర్గం లో గ్లాస్ గుర్తు దక్కించుకున్న స్వతంత్ర అభ్యర్థి వడ్డీ శిరీష.

విశాఖ తూర్పు, నార్త్ నియోజకవర్గంలోనూ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గ్లాస్ సింబల్ ని దక్కించుకున్న ప్రముఖ న్యాయవాది వడ్డీ హరి గణేష్ గారి భార్య వడ్డీ శిరీష గారు, ఈ రెండు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వడ్డీ శిరీష గారికి ఆర్ ఓ గారు నార్త్ నియోజకవర్గంలో వేరే అభ్యర్థి గ్లాస్ సింబల్ అప్లై చేయగా ఇరువురికి డ్రా తీసి వడ్డీ శిరీష గారికి గ్లాస్ సింబల్ ఇవ్వడం జరిగింది. అలాగే తూర్పు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం తో ఆమెకి నేరుగా గ్లాస్ సింబల్ వచ్చింది. అయితే సింబల్ అలర్ట్ చేయడంపై కోర్టుకు వెళ్లిన జనసేన పార్టీ కోర్టు వారు ఉత్తర్ల ప్రకారం పార్లమెంట్ కాన్స్టెన్సీలో జనసేన పోటీ చేయట్లేదు కాబట్టి అసెంబ్లీ కాన్స్టెన్సీ అభ్యర్థులకు గ్లాస్ గుర్తు మంచూర్ చేయమని చెప్పగా ఆ విషయం తెలిసినా వడ్డీ శిరీష గారు ఆనందం వ్యక్తం చేశారు
ఈ రెండు సింబల్స్ మీద తూర్పు మరియు ఉత్తరంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న వడ్డీ శిరీష గ్లాస్ గుర్తుపై పోటీ చేయుటకు సిద్ధపడ్డారు.
ఈ విధంగా రెండు నియోజకవర్గాల్లో కూడా ఒకే గుర్తు రావడం అది గ్లాస్ గుర్తు రావడం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు చేసుకుంటున్నారు.