VIZAGVISION:Husband Killed Wife with Cricket Bat,Pendurthi,Visakhapatnam…పాత పెందుర్తిలో కుటుంబకలహాలతో భార్య రాజ్యలక్ష్మి (38)ని భర్త మహాలక్ష్మి తలపై క్రికెట్ బ్యాట్ తో కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలియి మృతిచెందిన భార్య. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెందుర్తి సీఐ మురళీ తెలిపిన వివరాలప్రకారం ఈ రోజు ఉదయం పాతపెందుర్తి రామాలయం వీధిలో మహిళ హత్య చేయబడ్డాదన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేయగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ గతకానికి వడిగట్టడాని నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించనున్నామని సీఐ తెలిపారు.