HomeUncategorizedVizagvision Visakhapatnam నాట్స్ జానపద సంబరాలు గోడ పత్రిక ఆవిష్కరణ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) , గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) మరియు మాత కళా పీఠం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు జానపద సంబరాలు కార్యక్రమం రేపు శనివారం కళాభారతిలో ఉదయం 10 నుండి మ 2 వరకు జరపబడును. భాషే రమ్యావు సేవే గమ్యం అనే నినాదంతో , జన్మభూమి కి కూడా సేవ చేయాలనే తలంపుతో జానపద కళ ని విస్తృతంగా ముందుకు తీసుకు వెళ్ళే భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అని ప్రవాస భారతీయుడు నాట్స్ కన్వీనర్ అప్పసాని శ్రీధర్ తెలిపారు.కళా హృదయాలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని గోడ పత్రిక ను ఆవిష్కరిస్తూ విన్నపం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్లో కార్యదర్శి వెంకన్న చౌదరి,శ్రీ మాతా కళా పీఠం నిర్వాహకులు పల్లి నాగభూషణం, బి. న్.మూర్తి పాల్గొన్నారు
Vizagvision Visakhapatnam నాట్స్ జానపద సంబరాలు గోడ పత్రిక ఆవిష్కరణ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) , గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) మరియు మాత కళా పీఠం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు జానపద సంబరాలు కార్యక్రమం రేపు శనివారం కళాభారతిలో ఉదయం 10 నుండి మ 2 వరకు జరపబడును. భాషే రమ్యావు సేవే గమ్యం అనే నినాదంతో , జన్మభూమి కి కూడా సేవ చేయాలనే తలంపుతో జానపద కళ ని విస్తృతంగా ముందుకు తీసుకు వెళ్ళే భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అని ప్రవాస భారతీయుడు నాట్స్ కన్వీనర్ అప్పసాని శ్రీధర్ తెలిపారు.కళా హృదయాలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని గోడ పత్రిక ను ఆవిష్కరిస్తూ విన్నపం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్లో కార్యదర్శి వెంకన్న చౌదరి,శ్రీ మాతా కళా పీఠం నిర్వాహకులు పల్లి నాగభూషణం, బి. న్.మూర్తి పాల్గొన్నారు