విశాఖ, కాపులప్పాడులో గంజాయి పై సీపీ శ్రీకాంత్ ఉక్కు పాదం…సుమారు 22,000 కేజీల గంజాయి 23 కేజీల అషిస్ ఆయిల్, 960 గ్రాములు గంజా చాక్లెట్లు కాల్చివేత
గంజాయి విలువ సుమారు 9 కోట్లు
_ కోర్టు ఉత్తర్వులు మేరకు ఈ గంజాయి ను ఇక్కడ కాల్చడం జరుగుతుంది
_ యువతి యువకులు గంజాయి తీసుకుకోడం వలన వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
_ సమాజంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వాడినట్టైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14500 టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వండి
_ సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా గా ఉంచబడతాయి
_ పాడేరు, అరుకు లో ఇంతకుముందు విరివిగా గంజాయి దొరికేది…కానీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా ఒరిస్సా రాష్ట్రం నుంచి ఇప్పుడు రవాణా ఎక్కువగా అవుతుంది
_ ఒరిస్సా నుంచి వచ్చే గంజాయిని ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ముంబయి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి తరలిస్తున్నారు
_ గత కొద్ది రోజులుగా ఎవరైతే అంతరాష్ట్ర ముఠాల పై కటిన చర్యలు తీసుకోవడం జరిగింది
_ రాబోయే రోజుల్లో మరింత నిఘా పెట్టీ ఎక్కడ నుంచి సప్లై వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనే విషయంపై వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటాం