HomeUncategorizedVizagvision పైల శివతేజ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ ఉత్తమ ప్రతిభ కనపరిచిన జర్నలిస్ట్ పిల్లలకోసం ఏర్పాటు చేసిన శివతేజ మెమోరియల్ అవార్డ్ ను ఈ సంవత్సరం ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ తమలపు కృష్ణమూర్తి నాయుడు తనయుడు దినేష్ కు బహూకరించారు . దినేష్ నీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి2337 ర్యాంకు సాధించినందుకు దినేష్ ను శాలువాతో సత్కరించి శివ తేజ మెమోరియల్ అవార్డ్ 2022 ను నగదు బహుమతి ని బహుకరించారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యములో ఈరోజు జరిగిన ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమం లో ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైల దివాకర రావు ల చేతుల మీదుగా అవార్డు ను అందజేసారు.
Vizagvision పైల శివతేజ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ ఉత్తమ ప్రతిభ కనపరిచిన జర్నలిస్ట్ పిల్లలకోసం ఏర్పాటు చేసిన శివతేజ మెమోరియల్ అవార్డ్ ను ఈ సంవత్సరం ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్ట్ తమలపు కృష్ణమూర్తి నాయుడు తనయుడు దినేష్ కు బహూకరించారు . దినేష్ నీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి2337 ర్యాంకు సాధించినందుకు దినేష్ ను శాలువాతో సత్కరించి శివ తేజ మెమోరియల్ అవార్డ్ 2022 ను నగదు బహుమతి ని బహుకరించారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యములో ఈరోజు జరిగిన ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమం లో ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైల దివాకర రావు ల చేతుల మీదుగా అవార్డు ను అందజేసారు.