విశాఖ సైన్స్ విద్యార్థుల నీటి ప్రాజెక్టు రాష్ట్రానికే గర్వకారణం

నాడు-నేడు రెండవ దశలో రూ. 11267 కోట్లతో 25వేల స్కూళ్ల అభివృద్ధి
స్కోచ్ మెరిట్ అవార్డుకు ఎంపికైన ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్రానికి మరో 3.అవార్డులు
అంబేద్కర్ ఆశయాల కోసం కలిసికట్టుగా కృషి చేయాలి
ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
ట్రావెల్స్ మాఫియా కోసం చంద్రబాబు ఆర్టీసీ గొంతు కోయాలని చూసాడని, సంస్థను బ్రతికించేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఆర్టీసీని ఎకంగా ప్రభుత్వంలో విలీనం చేసారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఆర్టీసీ రోజుకు రూ. 3.5 కోట్లు నష్టం వస్తోందని, ధరలు పెరిగాయని డీజిల్ చెస్ వేస్తే పప్పునాయుడు (లోకేష్) శోకాలేంటో అర్దంకావడం లేదని, ఆర్టీసీని ఎలా నడపాలో ముఖ్యమంత్రికి బాగా తెలుసని లోకేష్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించా
















