
విశాఖపట్నం,జూన్, 26: విశాఖపట్నం పోర్టు అతిథి గృహం వద్ద భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు విశాఖపట్నం పర్యటనకు ఆయన విశాఖ చేరుకున్నారు.
విశాఖపట్నం,జూన్, 26: విశాఖపట్నం పోర్టు అతిథి గృహం వద్ద భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు విశాఖపట్నం పర్యటనకు ఆయన విశాఖ చేరుకున్నారు.
2020 Vizag Vision