Boat Capsized In Sealer River 8 Migrant workers lost their life in Visakhapatnam Sealer Vizagvision,,,,విశాఖ జిల్లా సీలేరు నదిపై రెండు నాటు పడవ మునక ఎనిమిది మంది గల్లంతు హైదరాబాదు వలస కూలీలు గా వెళ్లి లాక్ డౌన్ ప్రభావంవల్ల స్వగ్రామాలకు బయల్దేరిన గిరిజనులు ★ సోమవారం అర్ధరాత్రి కి సీలేరు చేరుకున్న 11 మంది వలస కూలీలు. ★ ఒడిస్సా వెళ్లడానికి అడ్డగిస్తారు ఏమో అని భయం తో అడ్డదారిన సీలేరు కంపెనీ కాలువ వద్దకు చేరుకున్న గిరిజనులు. ★ 11 మంది గిరిజనులు స్వగ్రామమైన ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా పంచాయతీ కూడా గ్రామానికి రెండు నాటు పడవలపై బయల్దేరి వెళ్లారు ★ మొదటి బయలుదేరిన నాటు పడవ మునిగిపోవడంతో అందులోని గిరిజనులు కొంతమంది వెనుక వస్తున్న నాటుపడవ ని పట్టుకోవడం తో అది కూడా మునిగిపోయింది. ★ దీంతో పడవలో ఉన్న వాళ్ళందరూ నీట మునిగారు. ★ ముగ్గురు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా ఎనిమిది మంది గల్లంతయ్యారు. ★ గల్లంతయిన వారిలో ఒక చిన్నారి మృతదేహం మంగళవారం ఉదయం గ్రామస్తులకు లభ్యమయింది. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/