దచేసి ఎవరు కోవిడ్ వాళ్ళని హాస్పిటలకు తీసుకు వెళ్లొద్దు బాధితు రాలి కుమార్తె వేదన శ్రీకాకుళం Vizagvision శ్రీకాకుళం లో బ్రతికున్న వ్యక్తిని సీరియస్ గా ఉంది అని వేరే హాస్పటిలకు తరలించారు అయితే ఆ సమయంలో మేము ఆకడకుచేరుకొనే సరికి ఆమెను ఎవరు కాలవ కూడదు ఆమెకు కోవిడ్ అన్నారు ఎవరు కాల్వకుదని డాక్టర్స్ చెప్పారు సరే కనీసం మొబైల్ ఫోన్ అక్కడకు పంపించి ఆమె యోగసాచారాన్ని తెలుసుకోవచ్చు అని ఆకజడ సిబ్బందితో మొబైల్ ఫోన్ పంపిచ్చాము తర్వాత ఆమె చని పోవడం బంగారం పోవడం మేము తీసుకొనివేల్లి దహనపరచేయడం తరవాత హాస్పిటల్ సిబ్బంది మాకు ఫోన్ చేసి మీ అమ్మగారికి బాగుంది మీరు తినటానికి ఏమైనా తీసుకురండి అని ఫోన్లు చేయడం మాకు చాలా అసవహర్యాన్ని కలిగించింది అని బాధితు రాలి కుమార్తె వేదన దచేసి ఎవరు హాస్పిటలకు కోవిడ్ వాళ్ళని తీసుకు వెళ్లొద్దు అని వారి ఆవేదన #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
దచేసి ఎవరు కోవిడ్ వాళ్ళని హాస్పిటలకు తీసుకు వెళ్లొద్దు బాధితు రాలి కుమార్తె వేదన శ్రీకాకుళం
-
Next
భక్తులకు ఆరు రోజులు దర్శనాలుండవు శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి సింహాచలం Visakhapatnam Vizagvision….. శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలుండవు. అర్చకుల విజ్ఞప్తి మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాలని ఈఓ సూర్యకళగారు నిర్ణయించారు. ఏడాదిలోనే అతిపెద్ద ఉత్సవం… చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా తరలివచ్చే ఉత్సవమే అయినా ప్రజల ఆరోగ్యేం దృష్యా ఈ నిర్ణయం తీసుకోవడమైనది. భక్తులకు అనుమతిలేకపోయినా… స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే జరపబడును. స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండబోదు. 10-05-21 నుంచి 15-05-21 వరకు భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ఇదే తరహా నిర్ణయాలు తీసుకోవడమైనదని గుర్తించి…అందరూ సహకరించాలని ఈఓ సూర్యకళగారు కోరారు.