లాక్ డౌన్ సమయంలో మాట వినకుండా రోడ్లపైకి వచ్చే వారిని ఆంబులెన్స్ లో క్వారంటైన్ కి తరలిస్తున్న పోలీసులు,కృష్ణా జిల్లా నందిగామ,Vizagvision…
లాక్ డౌన్ సమయంలో మాట వినకుండా రోడ్లపైకి వచ్చే వారిని ఆంబులెన్స్ లో క్వారంటైన్ కి తరలిస్తున్న పోలీసులు…..
ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకే ప్రజలు బయటకు రావాలని నిబంధన విధించిన పోలీసులు..
సమయం దాటిన తర్వాత రోడ్డుమీద విచ్చలవిడిగా తిరిగే వారిని క్వారంటైన్ కేంద్రానికి పంపించడం జరుగుతుందని నందిగామ పోలీస్ అధికారులు తెలియచేసారు…..
నందిగామ మెయిన్ రోడ్ లో గాంధీ సెంటర్ రైతు బజార్ కొన్ని ఏరియాల్లో విచ్చలవిడిగా రోడ్డు మీదకు వచ్చే వారిని కావ్యారంటేన్ సెంటర్ కి తరలించిన సీఐ కనకరాజు…
మొదటి తప్పుగా మందలించడం తో పాటు రెండోసారి నిబంధనలు ఉల్లంఘించితే క్వారంటైన్ కేంద్రంలో పెట్టడం జరుగుతుందని హెచ్చరించిన సీఐ….
ఎవరైతే రోడ్లపై తిరుగుతారు వాళ్ల మీద 188సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పలు వాహనాలు సీజ్ చేశామని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అలాకాక పోలీసుల మాట పెడచెవిన పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన నందిగామ సిఐ కనకారావు…..