వారి దర్శనం నిమ్మిత్తం ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్ర నూతన గవర్నర్ విశ్వబుషన్ హరి చందర్…
ఆలయం వద్ద గవర్నర్ కు సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు…
శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న గవర్నర్….
రంగనాయకుల మండపంలో గవర్నర్ కు ఆశీర్వచనం అందించిన వేదం పండితులు…
శ్రీవారి జ్ఞాపికను గవర్నర్ ఇటూ అందించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్….