సిర్పూర్ కాగజ్ నగర్ లో అటవీ అధికారుల పై, TRS నేతల దాడి.. దాడి చేస్తున్న అడ్డుకోలేక పోయిన పోలీసులు. 50 మంది పోలీసులు ఉన్న అటవీ అధికారులకు లేని రక్షణ. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశం. 20 హెక్టార్లలో చెట్లు పెట్టేందుకు వెళ్లిన సిబ్బంది. జడ్పీ వైస్ చైర్మన్ , TRS నేత కోనేరు కృష్ణ, అనుచరుల వీరంగం తో భయాందోళనకు గురైన అటవీశాఖ అధికారులు. అటవీ రేంజ్ ఆఫీసర్ అనిత, సిబ్బందిపై దాడి చేసి, చితికబాధిన కోనేరు కృష్ణ. MLA కోనేరు కొనప్ప సోదరుడు కృష్ణ