Machilipatnam | Vijayawada Passenger Train Rails Miss From Major Accident రైలు పట్టాలు తప్పింది,Vizagvision…
మచిలీపట్నం ..విజయవాడ ప్యాసింజర్ రైలు కి తప్పిన ప్రమాదం
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద కి గేదె అడ్డంగా ఉండటంతో విజయవాడ-మచిలీపట్నం ప్యాసింజర్ రైలు గేదెన ఢీ కొట్టటం తో ట్రైన్ నాలుగో భోగీ దగ్గర మృతి చెందిన గేదె ఇరుక్కుపోవడం తో రైలు పట్టాలు తప్పింది.
విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్తున్న 727215 నెంబర్ ట్రైన్ నడుపుతున్న డ్రైవర్ అప్రమత్తం అవ్వడం తో పెద్ద ప్రమాదం తప్పింది.ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు
రైలు లో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటన ప్రదేశం కి వెళ్ళి ప్రయాణికులు కు ప్రత్యామ్నాయ ఎర్పాటు చేసిన అధికారులు మచిలీపట్నం నుండి పలు ఎక్స్ప్రెస్ రైలు రావలసి ఉండటంతో అధికారులు సాధ్యమైనంత త్వరగా రైలు భోగీని పట్టాలు మీదకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు
మచిలీపట్నం నుండి వెళ్ళే వలసిన ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం….