JNTU Release First Session Set Code in Kakinada,Vizag Vision…
ప్రతిష్టాత్మకమైన ఏపి ఎంసెట్ గత ఐదేళ్లుగా కాకినాడ జెఎన్టీయు నిర్వహిస్తోంది..
గత మూడేళ్లుగా ఆన్ లైన్ విధానంలో ఎంసెట్ పరీక్ష..
ఏపిలో 109 సెంటర్లు, హైదరాబాద్ లో 9 సెంటర్లు ఏర్పాటు..
హైదరాబాద్ లో 10వేల మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు..
7 సెషన్లలో ఇంజనీరింగ్, మూడు సెషన్లలో మెడికల్, అగ్రికల్చర్ పరీక్ష
ఎంసెట్ చైర్మన్ జెఎన్టీయు విసి రామలింగరాజు..
కాకినాడ జెఎన్టీయు సెనేట్ హాల్లో తొలి సెషన్ సెట్ కోడ్ రిలీజ్ చేసిన ఏ.పి.ఎస్.ఈ.హెచ్.సి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయరాజు..
సెట్ కోడ్ : మార్నింగ్ సెషన్ EG-02
రెండవ సెషన్ EG-18