Appanna Kalyana Utas at Simhachalam in Visakhapatnam,Vizag Vision…సింహాచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి వారి ఆలయంలో చైత్రశుధ్ధ ఎకదశి పురష్కరించుకోని స్వామివారి వార్షికకళ్యాణ మహోత్సవంలో బాగంగా రధోత్సవం ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించారు .ముందుగా స్వామివారిని ఒక వేదికపైన మరోక వైదికపైన అమ్మవార్మను అధిష్ఠంపచేసి శోడషోపచారపూజులను నిర్వహించి అనంతరం స్వామి అమ్మవార్ల గూర్చి అర్చకస్వాములు అవతారల వివరణ చేసి అనంతరం కళ్యాణం సంధి సంధర్బంగా అర్చకులు వినోధత్సవం నిర్వహించారు .అనంతరం దేవేరులతో స్వామివారు రధం వేంచేసి ప్రత్యేకపూజులు అనంతరం రధోత్సవం నిర్వహించారు .రధోత్సవం ముందు కళాకారుల డప్పువాయిధ్యాలు , కోలటాలు ,నృత్యాలుతో కళకారులు పురవీధులో స్వాగతం పలికారు.భక్తులు గోవింధ నామస్మరణలతో రధాన్ని లాగుతు భక్తిప్రవర్తులను చాటుకున్నారు .అనంతరం దేవేరుల సహిత స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు .