భవానీ మాల ముసుగులో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ముగ్గురు అరెస్ట్.
29 గ్రాములు బంగారం స్వాధీనం.
ముగ్గురు నిందితులపై గతంలో నేరచరిత్ర ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు రివార్డులు – దామోదర్ ( డిసీపి, క్రైం)
నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరికి పాల్పడిన ఓ వ్యక్తి అరెస్ట్.
అతని వద్ద నుండి 3లక్షల 60 వేల నగదు, 122 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు.
సినిమాల ప్రభావంతో ఆధారాలు మాయం చేసే దిశగా నేరం చేసిన స్థలంలో కారం, పసుపు జల్లిన నిందితుడు.
చోరీ సొత్తుకంటే ఎక్కువ పోయిందని ఫిర్యాదిదారుడు అత్యాశకు పోయి ఫిర్యాదులో పేర్కొంటే వారి పై కూడా కేసు నమోదు చేస్తాము.