Araku Ghat Road Accident located at Yandapillivalsa in Visakhapatnam,Vizagvision..ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి…. అరకులోయ మండలం యండపల్లివలస వద్ద ఉన్న బురద గడ్డ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం వివరాల్లోకి వెళితే అరుకులోయ మండలంకు చెందిన పండు 19 అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒకే బైక్ మీద అరకు వ్యాలీ నుండి పాడేరు రోడ్డు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఈ ప్రమాదానికి కారణం అతివేగ మని స్థానికులు తెలియజేశారు పండు 19 రామకృష్ణ 20 వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తి అయినా రాజేష్ గాయాలతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో తరలించారు ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు