కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన ఆయన తెల్లవారిజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు….
ఈ సందర్భంగా ఆలయ అధికారులు వెంకటేష్ కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు…
అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన వెంకీతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపారు..