యారాడ డాల్ఫిన్ నోస్ లో నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సెంటర్ ను భూమిపూజ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ , హర్ష వర్దన్ మాటలాడుతూ భరత్ దేశం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతోందని , గడిచిన నలుగు ఏళ్ళ లో ప్రపంచ దేశాలలో అమెరికా రుష్యా చైనాల తో భారత్ దేశం పోటీపడుతుందని , నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సెంటర్ ను నిర్మించడం ద్వరా వాతావరణం లో వచ్చే మార్పులు .. తూఫాన్ హెచ్చరికలు తీరప్రాంతం లో ఉన్న వారికి సమచారం అందజేయవచ్చు అని . ఈ రిసెర్చ్ సెంటర్ ద్వరా 20 నాగరాలికి సమచారం అందజేయవచ్చు అని అన్నారు
అత్య ఆధునిక పరికారలతో సముద్రపు ప్రమాదాలను తెలుసుకునే విధంగా విశాఖ యారాడ డాల్ఫిన్ కొండల పై నేషనల్ కోస్టల్ రిసెర్చ్ సెంటర్ కు భూమి పూజా చేసిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్,సముద్రపు ప్రమాదాలు, అత్యవసర సముద్రపు ప్రమాదాలు, సముద్రపు కాలుష్యం, అత్యవసర సమయంలో ఏ విధంగా స్పందించాలి వాటీతో పాటు తుపాను హెచ్చరిక, సునామి, అటవి మరియు వాతవరణ మార్పులు పై ముందుగా సమగ్రా సమాచారం సేకరణ వంటి విషయల పై అత్య ఆధునికంగా రిసెర్చ్ సెంటర్ నెలకోల్పుతున్నాం అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నలాజీ మినిష్టర్ హర్షవర్ధన్ అన్నారు, అలాగే 5.5 ఎకరాల విస్తీర్ణంలో సముద్రపు తీరాం రాష్ట్రాలతో పాటు ముందుగా సమాచారం అందించే విధంగా రాడార్ సిస్టమ్ ను విశాఖ కేంద్రంగా డాల్ఫిన్ కొండలపై మినిష్టర్ ఆఫ్ మెట్రోలజీకల్ డిపార్టమెంట్ ఆధినంలో ఈ రోజు శంఖుస్థాపన చేసాం అని కేంద్రా మంత్రి అన్నారు, దీన్ని వలన సముద్ర ప్రమాదలను త్వరగా అంచన వేయడానికి కోస్టల్ రిసెర్చ్ సెంటర్ సులభతరం అవుతుంది అని ఆయన అన్నారు