లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు:
స్వామీజీ బీజేపీ లో చేరదాన్ని స్వాగతిస్తున్నాం…
స్వామీజీ కి ధార్మిక భావాలు,మహిళలపట్ల గౌరవం….
ఆయన సేవలు దేశ భద్రత కు తోడ్పడాలి….
రేపు రాబోయే ఎన్నికల్లో మార్పు కోసం బీజేపీ నినాదం తో స్వామీజీ కూడా బాగస్వామ్యులు అవుతారు…
దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వ్యక్తి స్వామీజీ….
కూటముల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు….
పెన్షన్లు వేలం పాట మాదిరిగా పెంచుతున్నారు…
స్వామీజీ లాంటి మహాపురుషులు బీజేపీ లో చేరడం బీజేపీ కి ఊతం ఇచ్చే విధంగా ఉంది….
ఉత్తమ్ గడ్డం తీయనని చెప్తున్నాడు….
ఉత్తమ్ అధికారంలోకి రాడు, హిమాలయల్లో సన్యాసం పుచ్చుకోవడం ఖాయం….
మోడీ మూడు విడతలుగా సభలు ఉంటాయి…
హైదరాబాద్, నిజామాబాద్,సూర్యాపేట లో బహిరంగ సభలు….
స్వామి పరిపూర్ణానంద:
25 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక,సామాజిక అంశాలపై పోరాడాను….
బడుగు బలహీన వర్గాలు ప్రాంతాల్లో పర్యటించాను….
అక్కడ సమాభావం లేదని rss వాళ్ళు చెప్పారు….
మారుమూల ప్రాంతాల్లో వెళ్లే దారి కూడా లేదు….
కేవలం నా ప్రవచనాలతో చైతన్య తేలేను అనుకున్నాను….
అందుకే రాజకీయాల్లో రావాలా వద్ద అని అనేక సార్లు ఆలోచించాను….
నేను సన్యాసిని…, నేను ఏమైనా చేయగలనా అని ఆలోచించాను….
ఒక కథ తో రాజకీయ అరంగ్రేటం పై స్పందించిన స్వామీజీ…..
నేను ఎంచుకున్న రాజకీయ వేదిక పై వెళ్లాలా వద్ద తలగోక్కున్న అప్పుడు మా అమ్మ చెప్పింది….
ఇన్ని రోజులు.ధర్మం కోసం పాటు పడ్డావు….
ఇప్పుడు.దేశం కోసం పాటు పడు అని చెప్పింది….
మా అమ్మ నాన్న మాట విన్నావు….
కానీ గురువును కూడా అడగమన్నారు….
అప్పుడు నా గురువు కూడా చెప్పారు…
ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో కి రావాలి అని చెప్పారు…
ఎక్కడ కూడా నువ్వు అడుకోవద్దు అని చెప్పారు….
లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి రాజకీయాల్లో కి రావాలి అని చెప్పారు…
అమిత్ షా కూడా నాకు చాలా అభిమానం చూపించారు….
నాకోసం స్వయంగా పండుకోసం లోపలికి వెళ్లారు…
ఆయన కూడా అనేక విషయాలు చెప్పారు….
ఒక రాష్ట్రనికే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా మీ సేవలు కావాలని చెప్పారు….
అమ్మవారు అనుగ్రహించి వెళ్లమంటే వెళ్తాను అని అమిత్ షా గారికి చెప్పాను…..
అమ్మవారు వద్దంటే నేను ఒక్కఅడుగు కూడా ముందుకు వెళ్లను అని చెప్పాను….
అందుకే అమిత్ షా కూడా తెలంగాణ లో ఎన్నికల ఉన్నాయి….
లక్ష్మణ్ తో పాటు మీరు తెలంగాణ లో బీజేపీ కోసం పాటుపడాలి అని చెప్పారు….
దేశాన్ని,ధర్మాన్ని కాపాడుతోంది కేవలం బీజేపీయే….
కులాలకు తావు ఇవ్వకుండా పనిచేస్తోంది బీజేపీ….
కుల కుటుంబ రాజకీయాలు అనేకం ఉన్నాయి ఇతర పార్టీల్లో…
కానీ బీజేపీలో అవి లేవు…
నాలుగో సూత్రం దిక్కులు వేరైనా దిక్సూచి ఒక్కటే అణా నినాదం తో వెళ్తోంది….
బీజేపీ ని ఎంచుకోవడానికి నాకుమూడు సూత్రాలు కనిపించాయి..
బీజేపీ అజేయమే లేకుండా జయమే సాధిస్తూ ముందుకెళ్తోంది బీజేపీ
తెలంగాణా లో కూడా అనేక విమర్శలు వచ్చేయి
ఇక్కడ అయిదుగుఋ మాత్రమే ఉన్నారు అని పాండవులు కూడా అయిదుగురేమాత్రమే
మిషన్ 70 పేరుతొ బీజేపీ వెళ్తోంది
కచ్చితంగా ఇక్కడ లక్ష్మణ్ అన్న నేతృత్వం లో బీజేపీ గెలవబోతోంది
నాకు పదవులు వద్దు గెలుపే లక్ష్యంగా నేను ముందుకెళ్తా
నాకు పని ఇవ్వండి పదవీ కాదు
నేను ఎక్కడ అమ్ముడుపోను
గెలుపు కోసం కృషి చేస్తా
లక్ష్మణ్ గారి సారధ్యంలో ముందుకెళ్తాము,
మిగతా పార్టీలు తాళాలు వేసుకోవాలి
కానీ బీజేపీ వీధివీధిలో విస్తరించాలి
నేను చిత్తశుద్ధి తో చెప్తున్న నాకు పదవులు వద్దు
నేను పని చేయడానికి మాత్రమే వచాను,