16 lakh Agrigold Fraud Victims by Chandrababu Naidu YSRCP Botsa Comments,Visakhapatnam,Vizag Vision..
వైసిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కామెంట్స్…
బాబు మరో దోపిడీకి తెర తీశారు.
16 లక్షల అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేశారు.
హయ్ ల్యాండ్ కాజేయడానికి లోకేష్ , బాబు చూస్తున్నారు.
ఈ ఆస్తులు చంద్రబాబు కాజేస్తారని వైసిపి ముందే చెప్పింది.
అగ్రిగోల్డ్ భాదితులు కష్టాలు బాబు కి తెలియటం లేదు.
న్యాయస్థానం కళ్ళు కప్పి న్యాయమూర్తి మోసం చేసే స్థాయికి దిగజారారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయి ల్యాండ్ తమది కాదని చెప్పడం బాబు కుట్ర.