Sea Cadet Corps Celebrate 80th Anniversary Parade,Visakhapatnam,Vizag Vision..సీ కేడెట్ కార్ప్స్ 80 వార్షికోత్సవం తూర్పు నావికాదళ పెరేడ్ మైదానంలో ఘనంగా జరిగింది.
విశాఖపట్నం యూనిట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న 1300
మంది క్యాడెట్లు పాల్గొన్న
ఈ సెర్మోనియల్ పరేడ్ కు ఐఎన్ఎస్ సర్కార్స్ కమాండింఘ ఆఫీసర్ కమడోర్ కె.ఎ.బోపన్న ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రతిభా పాఠవాల్లో అత్యత్తమంగా నిలిచిన క్యాడెట్లకు పురస్కారాలు అందించారు.
1938 లో ప్రారంభ మైన ఎస్.సి.సి.విద్యార్ధుల్లో
క్రమశిక్షణ, ధైర్యసాహసాల ను
అలవర్చడమే లక్ష్యంగా
శిక్షణ ఇస్తోందన్నారు.
1965 నుంచి ప్రారంభంమైన విశాఖ యూనిట్ కు ఐఎన్ఎస్ సర్కార్స్ వెన్నుదన్నుగా నిలుస్తూ శిక్షణా కార్యక్రమాల్లో సహకరిస్తోంన్నారు.
బైట్ : కమడోర్ కె.ఎ.బోపన్న.
నావికాదళంలో చేరే రేపటితరం యువతకు ఎస్.సి.సి. ఇస్తోన్న పునాది ఎంతో తోడ్పడుతోందన్నారు.
ఏనివర్సరీ పెరేడ్ ను వీక్షించేందుకు క్యాడెట్ల తల్లితండ్రులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.