2020 లో ”నో మనీ ఫర్ టెర్రర్” సదస్సు ఇండియాలో జరుగుతుంది BJP Kissan Reddy in Vizag
కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్:
ఇటీవల ఆస్ట్రేలియా లో జరిగిన హోమంత్రల సమావేశం లో పాల్గొన్న
ఉగ్రవాదులు సంస్థలకు ఆర్థిక సహాయాలు అందకూడదన్న ప్రదాన ఎజెండా తో సదస్సు జరిగింది
అనేక దేశాలు రక్షణ వ్యవస్థ కు సంబంధించిన సంస్థలు పాల్లోన్నాయి
ఉగ్రవాదుల సంస్థలకు ఉపిరిగా ఉన్న నిదులు వారి కి వెళ్ళకుండా చేయ్యాలని అన్ని దేశాల ప్రతినిధులు తీర్మానించాయి
పాకిస్తాన్ ఇండియా కరెన్సీ ఆక్రమంగా ముద్రించి వాటిని ఉగ్రవాదానికి నిధులు అందిస్తుంది
2020 లో జరిగే ”నో మని పర్ టెర్రర్” సదస్సు ఇండియాలో జరుగుతుంది
దేశంలో శక్తివంతమైన ప్రధానులు చేయ్యలేని పనిని నరేంద్ర మోడి చేసి చూపారు
ఆర్టికల్ 370 రద్దు ఒకటే దేశం ఒకటే రాజ్యాంగం అమలు పరిచారు
పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆర్టికల్ 370 దేశం మీద రుద్దారు
అయోధ్య తీర్పు దేశమంతా స్వాగతించింది
రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాము
నరేంద్ర మోడి ప్రభుత్వం ఎపి రాష్ట్ర అభివృద్ధి కి కట్టుబడి ఉంది
గత ప్రభుత్వం ఎ తప్పిదాలు చేసిందో ఈ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయ్యాకూడదని భావిస్తున్నాను
ఈ ప్రభుత్వం క్షక్ష్య సాధింపు చర్యలుకు పాల్పడుతుంది ఇది మంచి పద్ధతి కాదు
తెలుగు రాష్ట్రాల్లో బలమైన శక్తి గా బిజెపి ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము
కాశ్మీర్ లో ప్రస్తుతం సాదరణ పరిస్థితులు నెలకొన్నాయి.
18 పోలీస్ స్టేషన్లు పరిధిలో కొంత సమస్య ఉంది అ సమస్య కూడా త్వరలోనే తీరుతుంది
బిజెపి నాయకులును కార్యకర్తలును వైసీపీ ప్రభుత్వం వేదిస్తుంది..ఆధారాలుతో సహ మా కార్యకర్తలు మా దృష్టికి తీసుకువచ్చారు
దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి….
అన్ని రాజకీయ పార్టీలు బిజెపి తో సంప్రదింపులు చేస్తున్నాయి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పై జగన్ చేసిన వ్యాఖ్యలు సరినైవి కావు…
ఎక్కడైనా మాతృభాష ను కాపాడుకోవాలి…
విభజన హమీలు పెండింగ్ ఉన్నావి కేంద్రం దృష్టి కి తీసుకురావాలని ఇరు రాష్ట్రాలు సిఎస్ లకు లేఖలు రాసాము