కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల గ్రామంలో చిన్న చెరువులో విష గుళికల తో దాదాపు 30వేల చాపలు మృతి
గుర్తు తెలియని వారు విష గుళికలు చెరువులో కలిపి ఉంటారని గ్రామస్తులఆరోపణ..
చనిపోయిన చేపలు బయటకు తీయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళల నిరసన