Police arrested two female theifts,Paravathipuram,Vizagnagram,Vizagvision..పార్వతీపురంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నింధితులను మీడియాముందు ప్రవేశపెట్టిన ఎఎస్పీ దీపికపాటిల్.
ఈనెల 25న ఒక మహిళ బ్యాగులో నుంచి సుమారు 5 తులాల బంగారం అపహరించిన మహిళా దొంగలు. నిందితులు శ్రీకాకుళం జిల్లా వంగర మండల కేంద్రానికు చెందిన పార్వతి, విజయ గా గుర్తించిన పోలీస్లు.