House Robbery upto 10 lakhs,S.Rayavaram,Visakhapatnam,Vizag Vision..ఎస్.రాయవరం మండలం,తిమ్మాపురం గ్రామంలో ఓ ఇంట్లో చోరీ.సుమారు 10లక్షలు విలువ చేసే వస్తువులు అపహరణ.వివరాల్లోకి వెళ్లగా బత్తుల కామేశ్వరరావు(కాసుబాబు) గత కొన్ని సంవత్సరాలుగా తిమ్మాపురం గ్రామంలో నివాసం ఉంటున్నారు.గత బుధవారం తీర్ధయాత్రలకు వెళ్లి తిరిగి శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సొంత ఇంటికి వచ్చారు.వాచీరగానే ఇంటి తలుపులు తీసిఉండడంతో కంగారుపడి లోపలికి వెళ్ళిచూడగా ఇంట్లో ఉన్న గదులతలుపులు అన్ని తెరుచుకుని ఉన్నాయి.గధుల్లోకివెళ్లి చూడగా బీరువా,సేఫ్ లాఖర్స్ అన్ని తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీమ్ తో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.సుమారు 10లక్షలు విలువైన వస్తువులు చోరీకి గురై యాయని అంచనా