Arrangements Set For TDP Mahanadu,Vijayawada,,VIZAGVISION..
విజయవాడ కానూరు సిద్దార్ద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో మరికోద్దిసేపట్లో 35వ మహానాడు
ఈ మహనాడు ను కనీ వినీ రీతిలో 2018 మహానాడు నిర్వహించినున్నారు
అంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల నుండి కార్యకర్తలు తరలిరానున్నాను ఈమహనాడు వేదికగా కార్యకర్తలు ను ఎన్నికలకు సన్నద్ధం చేయ్యనున్నారు
ఈ ప్రాంగణంలో ఫోటో ప్రదర్శన ఎర్పాటు చేశారు నందమూరి తారకరామారావు, నారా చంద్రబాబు నాయుడు ,లోకేష్, దేవాన్షుకి సంబంధించిన
నాలుగు తరాల ఫోటోలు ప్రదర్శన లో ఉంచారు….
రోజుకు 35 వేల నుంచి 40 వేల మంది ప్రతినిధులు వస్తారని తెలుగుదేశం పార్టీ అంచనా.
భారీ వేదికను సిద్దం చేసిన నిర్వహకులు
సుమారు 2000 మంది వాలంటీర్లను సిద్ధం చేసి వారిని వివిధ ప్రాంతాలలో ఉంటారు
వచ్చే కార్యకర్తలు కు పసందైన వంటకాలను సిద్దం చేస్తోన్న
సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ ప్రాంగణంలోకి 10.30 కి చేరుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు…
ప్రాంగణంలో ఎర్పాటు చేసిన పోటో ప్రదర్శన ,మెడికల్ క్యాంప్ ను ప్రారంబించి ప్రధాన వేదక వద్దకు వెళ్ళాతారు
సభ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి అద్యక్ష తోలి ఉపన్యాసం చేయ్యనున్నారు