Godavari Boat crew taken out of 14 bodies,Vizagvision..లాంచి నుండి 14మృత దేహలను బయటకు తీసిన సిబ్బంది…
భారీ క్రేన్ సహయంతో లాంచీ ని బయటకు తీసిన యన్ డి అర్ యఫ్ సిబ్బంది…
ఈ ప్రమాదం నుండి నిన్న సాయంత్రం 16మంది సురక్షితంగా బయటకు వచ్చారు…..
ఇప్పటి వరకు ఇద్దరు కవలపిల్లలు తో సహ 14 మంది మృతదేహాలు ను వెలికితీసిన Ndrf సిబ్బంది
అధికారులు సేకరించిన వివరాలు ప్రకారం మరో ముగ్గురు అచూకి తెలియాల్సి ఉంది…
మృతుల కుటుంబాలకు 10లక్షల ఆర్థిక సాయం..
పిల్లలు కు ఉచిత విద్య
కుటుంబ సభ్యులు కు ఇళ్ళు మంజూరు …ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
నిన్న లాంచీలో ప్రయాణం చేసిన వారంతా 10గ్రామలకి చెందిన వారుగా గుర్తింపు…