AP High Court Judges & Lawyers Reached to Amravati,Vizagvision..
విజయవాడ నోవాటేల్ హోటల్ కి చేరుకున్న అంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్
ఇతర న్యాయమూర్తులు
నోవాటెల్ హోటల్ కి చేరుకున్న కృష్ణా జిల్లా ,గుంటూరు జిల్లా న్యాయమూర్తి లు
చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ కి స్వాగతం పలికి పోలీసు కమీషనర్ ద్వరాకా తిరుమల రావు ,జిల్లా న్యాయమూర్తులు
చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ కి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు