Congress Demands for 3Yrs BJP Government Visakhapatnam,Vizagvision…మూడేళ్ల ఎన్డీఏ పాలన వైఫల్యాలపై గణాంకాలతో నివేదిక వెల్లడించిన ఎఐసిసి అధికార ప్రతినిధి షర్మిస్టాముఖర్జీ.నోట్ల రద్దు తర్వాత ఎంతనల్లధనం బైటపడింది.ఫేక్ కరన్సీని ఎంత గుర్తించారు,నిజాయతీ సొమ్ము ఎంత వుందో మోడీ సమాధానం చెప్పాలి.కుటుంబ అవసరాలకోసం మహిళలు దాచుకునే డబ్బులు నోట్లరద్దు కారణంగా చెల్లకుండా పోయాయి.బ్యాంకుల నిరర్ధక ఆస్తులు యుపిఎ పదవీకాలం ముగిసేసరికి 1 లక్షా 73వేల 800కోట్లు వుంటే 2017 మార్చి నాటికి 6 లక్షల 14వేల860 కోట్లు పేరుకుపోయాయి. షర్మి్స్టా ముఖర్జీ..